మన్యంటీవి, అశ్వారావుపేట: అశ్వారావుపేట మండలం పెరయిగూడెం గ్రామం నార్లపాటి వెంకట్ అశ్వారావుపేట పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిచేవారు గత ఏడాది విధి నిర్వహణ లో భాగంగా లారీ ఏక్సిడెంట్ జరిగి అమరులయ్యారు, గురువారం పోలీస్ అమరవీరుల స్మరక దినోత్సవన్నీ పురస్కరించుకొని స్థానిక అశ్వారావుపేట ఎంపీటీసీ మరియు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దిశ ప్రొటెక్షన్ వెల్పేర్ ఫౌండేషన్ జిల్లా చైర్ మెన్ వేముల భారతి వారి కుటుంబన్ని పరామర్శించారు. తల్లి దుర్గమ్మ భార్య నాగంజలి లికి ధైర్యం చెప్పారు. అనంతరం వారి పిల్లలకు బట్టలు, మిఠాయిలు ఇచ్చి వెంకట్ తో తన భర్త వేముల ప్రతాప్ కు వున్న చిన్న నాటి స్నేహాన్ని వారు గుర్తుచేసుకొని వారి కుటుంబానికి భారతి సానుభూతిని తెలియజేసారు.
Navigation
Post A Comment: