CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

చేప పిల్లల పంపిణీ కార్యక్రమం

Share it:

 


 మన్యం టివి, అశ్వాపురం: అశ్వాపురం మండల పరిషత్ కార్యాలయంలో జిల్లా మత్స్యు శాఖ వారి అధ్వర్యంలో ఎంపీపీ *ముత్తినేని సుజాత, ఎంపీడీవో వీరబాబు, ఎమ్మార్వో సురేష్ కుమార్ ఆర్ చెతులమీదుగా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకం గా ప్రవేశ పెట్టిన 100 శాతం రాయుతీపై చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ,మత్ష్య శాఖ జిల్లా అధికారి వరదారెడ్డి,జిల్లా కో ఆప్షన్ సభ్యులు ఎండి షరీఫ్,వైస్ ఎంపీపీ కంచుగట్ల వీరభద్రం,ఎంపీటీసీలు ఎనిక రవి,తాటి పూజిత,ఎంపీవో శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: