👉అదే సీఎం కేసీఆర్ సుందర స్వప్నం
అభివృద్ధి పనులను ప్రారంభించిన 👉జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య, ఎమ్మెల్యే మెచ్చా
👉పాల్గొన్న జిల్లా కలెక్టర్ అనుదీప్ దూరిశెట్టి
మన్యం టీవి,ములకపల్లి:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గం ములకలపల్లి మండలం లో పూసుగూడెం గ్రామం ,పొగళ్ల పల్లి గ్రామం ,జగన్నాధ పురం గ్రామాల్లో రైతు వేదిక బిల్డింగ్స్ ,జగన్నాథపురం పంచాయతీ రాజపురం గ్రామంలో అంగన్ వాడి బిల్డింగ్, సీతయ్య గూడెం పంచాయతీ లో నల్లముడి గ్రామంలో అంగన్ వాడి బిల్డింగ్ , గుట్టగూడెం పంచాయతీ లో గుట్టగూడెం గ్రామంలో అంగన్ వాడి బిల్డింగ్స్ ప్రారంభించిన ఎం.ల్. ఏ. శ్రీ మెచ్చ నాగేశ్వరరావు గారు ,శ్రీ కోరం కనకయ్య z. p. p చైర్మన్ గారు ,శ్రీ దురిశెట్టి అనుదీప్ జిల్లా కలెక్టర్ గార్లతో పాలుగున్న సున్నం నాగమణి జడ్పీటీసీ.ములకలపల్లి.జిల్లా అధికారులు ,మండల అధికారులు పాలుగున్నారు.
Post A Comment: