ఏఎస్ ఐ సురేష్ మృతి
మన్యం టీవి, పాల్వంచ:
ఏఎస్ ఐ ని లారీ ఢీ కొట్టిన సంఘటన శుక్రవారం సాయంత్రం కొత్తగూడెం రామవరం బ్రిడ్జి పై చోటుచేసుకుంది. ఈ సంఘటన లో తలకు తీవ్ర గాయమై ఎస్బిఏ ఎస్ ఐ సురేష్ మృతి చెందాడు.
ఏఎస్ ఐ సురేష్ మృతి
మన్యం టీవి, పాల్వంచ:
ఏఎస్ ఐ ని లారీ ఢీ కొట్టిన సంఘటన శుక్రవారం సాయంత్రం కొత్తగూడెం రామవరం బ్రిడ్జి పై చోటుచేసుకుంది. ఈ సంఘటన లో తలకు తీవ్ర గాయమై ఎస్బిఏ ఎస్ ఐ సురేష్ మృతి చెందాడు.
*we won't spam you
Post A Comment: