CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

పర్యావరణ పరిరక్షణకు నడుం బిగించిన ముఖ్యమంత్రి కేసీఆర్

Share it:

 


👉ముఖ్యమంత్రి ముందు చూపు లేకుంటే భవిష్యత్ తరాలు పెను ముప్పును ఎదుర్కొనేవి

మన్యం టీవి,ములకపల్లి:

 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గం ములకలపల్లి మండలం ములకలపల్లి లో బృహత్ పల్లె ప్రకృతి వనం ప్రారంభోత్సవ కార్యక్రమంలో మొక్కలను ఎమ్మెల్యే మెచ్చ నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భవిష్యత్తులో ఉత్పన్నమయ్యే పర్యావరణ సమస్యలను ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుచూపుగా ఆలోచించి హరితహారం పేరుతో మొక్కలు నాటే బృహత్తర కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ సున్నం నాగమణి అధికారులు  పాల్గొన్నారు.

Share it:

Post A Comment: