మన్యం టీవీ : ఇల్లందు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు తెలంగాణ యూత్ కాంగ్రెస్ ఆదేశాల మేరకు పెరుగుతున్న డీజిల్ పెట్రోల్ ధరలతో విలవిల్లాడుతున్న సామాన్యుల బాధలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తెలియజేసే యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు శివసేన రెడ్డి ఉప అధ్యక్షుడు పోరిక సాయిశంకర్ గారి ఆదేశాల మేరకు ఇల్లందు యువజన కాంగ్రెస్ అద్యక్షుడు ఇస్లావత్ సాయి, టౌన్ అధ్యక్షుడు సాంబ మహేష్, టేకులపల్లి మండల యువజన కాంగ్రెస్ నాయకులు మూడ్ గణేష్ చౌహాన్ ఆధ్వర్యంలో స్థానిక జగదాంబ సెంటర్ లో వంట వార్పు నిర్వహించడం జరిగింది.పెరిగిన గ్యాస్ ధరలు వెంటనే తగించాలని రాస్తారోకో నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో ముఖ్య నాయకులు టిపిసిసి నెంబర్ షేక్ జానీ గారు ఇల్లెందు నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు డాక్టర్.జి.రవి గారు, ఇల్లందు మండల అధ్యక్షులు పులి సైదులు, యువజన నాయకులు వెంకటేష్, సంపత్, మధు, రాము, కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు
Post A Comment: