CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

గాలికుంటు వ్యాధినిరోధక టీకా శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి

Share it:

 


అశ్వరావు పేట శాశనసభ్యులు మెచ్చ నాగేశ్వరావు 

మన్యం టీవిన్యూస్, దమ్మపేట : తాటిసుబ్బన్న గూడెం గ్రామంలో ఉచిత గాలికుంటు వ్యాధినిరోధక టీకాల కార్యక్రమం ను అశ్వరావు పేట శాసనసభ్యులు మచ్చ నాగేశ్వరావు ప్రారంభించినారు. ఈ కార్యక్రమంలో జిల్లా పశువైద్యాధికారి డాక్టర్ సురేందర్ పాల్గొని జిల్లాలోని అందరు రైతులు ఈ యొక్క టీకాల కార్యక్రమము ను వినియోగించుకోవాలని కోరినారు. ఈ కార్యక్రమంలో దమ్మపేట ఎంపీపీ సోయం ప్రసాద్ ,జెడ్పీటీసీ పైడి వెంకటేశ్వరావు, ఏడి వెంకటేశ్వరరావు మరియు సర్పంచ్ తాటి అశోక్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమము ఈనెల 30 వరకు కొనసాగుతుందని మండలంలోని అందరూ రైతులు వినియోగించుకోవాలని నిర్వాహకులు తెలిపారు.

Share it:

Post A Comment: