మన్యం టీవీ, అశ్వాపురం:అశ్వాపురం మండల స్థాయిలో ఎస్ టి కార్పోరేషను లోన్ల కొరకు అప్లికేషన్ పెట్టుకున్న అభ్యర్ధుల సర్టిఫికెట్ పరిశీలన కార్యక్రమం ఈ రోజు గొందిగూడెం గ్రామపంచాయితీలో ఎంపీపీ ముత్తినేని సుజాత ఆధ్వర్యంలో ప్రారంభించారు.ఈ సందర్భంగా మనుబోతులగూడెం,ఎలకగూడెం,గొందిగూడెం కొత్తూరు,గొందిగూడెం పంచాయితీలకు చెందిన అభ్యర్ధుల సర్టిఫికెట్ పరిశీలన నిర్వహించారు,ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ కంచుగట్ల వీరభద్రం, ఎంపీవో శ్రీనివాసరావు, యూ డి సి పద్మావతి,ఎంపీటీసీ కొమరం చిట్టెమ్మ,సర్పంచులు పాయం భద్రమ్మ,పర్షిక సూరిబాబు,కలెటి నర్షింహరావు,ఎనిక స్వరూప,పంచాయితీ కార్యదర్సులు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: