మన్యం టీవీ కరకగూడెం:వి.సిక్స్ వెలుగు రిపోర్ట్ పోగుల రాము అత్తగారు దయ్యల ఎల్లమ్మ దిశదినకర్మకు హాజరై వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన కరకగూడెం జడ్పిటిసి కొమరం కాంతారావు.అనంతరం వారి కుటుంబాన్ని పరామర్శించారు.ఈ కార్యక్రమానికి తనవెంట టిఆర్ఎస్వి పినపాక నియోజకవర్గ అధ్యక్షులు గుడ్ల రంజిత్ కుమార్,, రామలింగేశ్వరావు,సుతారి నాగేశ్వరరావు, కొండగొర్ల కోటేశ్వరావు,చప్పిడి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
Post A Comment: