CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

రెండు వాహనాలు ఢీకొన్న రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

Share it:

 


మన్యం మీడియా ప్రతినిధి/అన్నపురెడ్డిపల్లి(అక్టోబర్-06)::రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన సంఘటన జానకిపురంలో గ్రామంలో చోటుచేసుకుంది.మండలంలోని జానకిపురం గ్రామంకు చెందిన పాతూరి మారేష్ ( వయస్సు సుమారు 37 సం").కూలీ పనులకు వెళ్ళి ఇంటికి ఆటోలో తిరిగి వస్తూన్న క్రమంలో జానకిపురం గ్రామ సమీపంలో జామాయిల్ లోడ్ తో ఎదురుగా వస్తూన్న ట్రాక్టర్ ట్రాలీ, మారేష్ ప్రయాణిస్తున్న ఆటో ఢీకొనడంతో మృతి చెందాడు.మృతునికి భార్య,ఇద్దరూ పిల్లలు-ఎనిమిది సం" బాబు, ఐదు సం" పాప ఉన్నారు.మారేష్ మరణంతో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Share it:

Post A Comment: