మన్యం టివి, దుమ్ముగూడెం: దుమ్ముగూడెం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరిగిన ప్రథమ సంవత్సరం పరీక్షలకు మొత్తం 308 మంది విద్యార్థులకు గాను 272 మంది విద్యార్థులు హాజరు అయ్యారు. 36 మంది విద్యార్థులు గైర్హాజరు అయ్యారు. పరీక్షా కేంద్రాన్ని దుమ్ముగూడెం సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు , సబ్ ఇన్స్పెక్టర్ రవికుమార్ తనిఖీ చేశారు, పూర్తి స్థాయి కరోనా నిబందనలు పాటిస్తూ పరీక్షలు నిర్వహించడం జరిగిందని చీఫ్ సూపరిండెంట్ యల్.వెంకటేశ్వర్లు మరియు డిపార్ట్మెంటల్ ఆఫీసర్ గరుఢాచలం తెలిపారు.
Post A Comment: