మన్యం టీవీ మంగపేట.
తెలంగాణ మాల మహానాడు ములుగు జిల్లా ఉపాధ్యక్షుడుగా మండలంలోని తిమ్మంపేట గ్రామానికి చెందిన మోదుగు బాబుని నియమిస్తున్నట్లు జిల్లా అధ్యక్షుడు కర్రీ శ్యాంబాబు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు సోమవారంమోదుగుబాబుకు నియామకపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ మాల మహానాడు రాష్ట్ర పొలిట్ బ్యూరో సభ్యుడు చిట్టిమల్ల సమ్మయ్య, రాష్ట్ర సహాయ కార్యదర్శి గంగెర్ల రాజరత్నం, రాష్ట్ర ప్రచార కార్యదర్శి పల్లికొండ యాదగిరి, మాధరి భద్రయ్య, గుండమల్ల నర్సయ్య, గుండ్లకట సంజీవ్, మూగల రమేష్, మంచాల నాగేంద్ర కుమార్ పాల్గొన్నారు.
Post A Comment: