మన్యం టీవి, అశ్వాపురం:
హైదరాబాద్ ప్లీనరీ సమావేశం అనంతరం ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసిన జిల్లా డిసిసిబి డైరెక్టర్ తుళ్ళూరి బ్రహ్మయ్య .ఈ కార్యక్రమంలో ఎంపీపీ ముత్తినేని సుజాత,తెరాస మండల అధ్యక్ష,కార్యదర్షులు కోడి అమరేందర్,మర్రి మల్లారెడ్డి,వైస్ ఎంపీపీ కంచుగట్ల వీరభద్రం,మొండికుంట ఎంపీటీసీ కమటం నరేష్,ఉపసర్పంచ్ మేడవరపు సుదీర్,తెరాస మండల నాయకులు ముత్తినేని వాసు,వేములపల్ల రమేష్,మండల యువజన అధ్యక్షులు వలబోజు మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: