మన్యం మీడియా ప్రతినిధి/అశ్వారావుపేట నియోజకవర్గం(అక్టోబర్-20):: తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పార్టీ ద్విదశాబ్ది ఉత్సవాల పై పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో అశ్వారావుపేట శాసనసభ్యులు మెచ్చా నాగేశ్వరరావు తో పాటు దమ్మపేట మండల జెడ్పీటీసీ పైడి వెంకటేశ్వరరావు,దమ్మపేట మండల ఎంపీపీ సోయం ప్రసాద్,అశ్వారావుపేట మండల ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామ్ మూర్తి,చండ్రుగొండ మండల ఎంపీపీ బానొత్ పార్వతి ,అన్నపురెడ్డిపల్లి మండల ఎంపీపీ సున్నం లలిత,చండ్రుగొండ కొ ఆప్షన్ సభ్యులు రసూల్, అశ్వారావుపేట నియోజకవర్గం లోని అశ్వారావుపేట, దమ్మపేట, ములకలపల్లి, అన్నపురెడ్డిపల్లి, చండ్రుగొండ మండలాల అధ్యక్షులు దొడ్డాకుల రాజేశ్వరరావు,బండి పుల్లారావు,దారా బాబు,బోయినపల్లి సుధాకర్,మొరంపుడి అప్పారావు,నాయకులు కూరాకుల నాగభూషణం, మేడా మోహన్ రావు,పర్సా వెంకటేశ్వరరావు,బానోత్ రాముడు,పసుపులేటి వెంకటేశ్వర్లు,చిన్నంశెట్టి వెంకట్ టిఆర్ఎస్ పార్టీ యువజన విభాగం ప్రధాన కార్యదర్శి ఆకుల శ్రీను, చిన్నంశెట్టి శ్రీనివాస్,తదితర నాయకులు పాల్గొన్నారు.
Post A Comment: