CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

దోసపాటి రంగారావు ట్రస్ట్ ఆధ్వర్యంలో వికలాంగునికి ట్రై సైకిల్ వితరణ

Share it:

 



మన్యం టీవీ మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలం,గుట్ట మల్లారం కు చెందిన వికలాంగుడు నల్లమల్ల. భద్రయ్యకు దోసపాటి రంగారావు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మణుగూరు లోని సాయి బాబా ఆలయం లో బుధవారం ట్రస్ట్ చైర్మెన్ దోసపాటి వెంకటేశ్వర రావు చేతుల మీదుగా ట్రై సైకిల్ ను అందజేశారు.ఈ కార్యక్రమంలో ట్రస్ట్ డైరెక్టర్స్ నాగేశ్వరావు, పిచ్చేశ్వరరావు,రాము మరియు వాసవి క్లబ్ మెంబెర్స్ నరసింహారావు,రమేష్ బాబు, హెవీ వాటర్ ప్లాంట్ ఎంప్లాయిస్ జి ఎస్ రావు,టీవీల్ నరసయ్య మరియు ఎస్ కె టి సిబ్బంది సత్యనారాయణ డేవిడ్ పాల్గొన్నారు.

Share it:

Post A Comment: