మన్యం టీవీ ఏటూరు నాగారం హుజరాబాద్ లోని ఇల్లంత కుంట మండలం మల్యాల గ్రామం ప్రచారంలో భాగంగా ములుగు జిల్లా జడ్పీ చైర్మన్ మరియు నియోజకవర్గ ఇన్చార్జి కుసుమ జగదీశ్ ఆదేశాల మేరకు ఇంటింటి ప్రచారం చేయడం జరిగిందని అన్నారు.ఈకార్యక్రమంలో ఏటూరునాగారం మండల పార్టీ అధ్యక్షులు గడదాసు సునీల్ కుమార్,పిఎసిఎస్ చైర్మన్ కూనూరు అశోక్ గౌడ్ తుమ్మ మల్లారెడ్డి,సయ్యద్ సర్దార్ పాషా,సప్పిడి రాంనర్సయ్య,కుమ్మరి చంద్రబాబు,కందకట్ల శ్రీనివాస్, జాడి బోజారావు,చందా లక్ష్మీనారాయణ,రాజేష్, వావిలాల రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: