మన్యం టీవీ ఏటూరు నాగారం
ములుగు జిల్లా ఏటూరు నాగారం మండల కేంద్రంలో రెండో వార్డు లో గల బట్ట అశోక్ ఆదివారం అనారోగ్యంతో మరణించగా తెరాస పార్టీ ములుగు జిల్లా ఇన్చార్జి జిల్లా పరిషత్ చైర్మన్ ఆదేశాల మేరకు తెరాస పార్టీ టౌన్ అధ్యక్షుడు ఖాజా పాషా ఆధ్వర్యంలో మృతుని కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సాయం అందజేశారు.ఈ కార్యక్రమంలో తెరాస పార్టీ టౌన్ ప్రధాన కార్యదర్శి దడిగల లక్ష్మణ్,వార్డు మెంబర్లు పెద్ద బోయిన శ్రీనివాస్,కె రంజిత్, గ్రామ కో ఆప్షన్ సభ్యులు ముస్తఫా,పెద్ద బోయిన యాదగిరి,బోట రమణయ్య, గుండారపు శ్రీనివాస్,రవి తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: