CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఐఎన్ టియుసి నాయకుడికి సన్మానం

Share it:




 గుండాల అక్టోబర్ 3 (మన్యం మనుగడ) ఐ టి సి ఎన్నికల్లో విజయం సాధించిన ఐ ఎన్ టి యు సి నాయకుడు కనకమేడల హరి ప్రసాద్ ను గుండాల మండలం తెలుగుదేశం పార్టీ నాయకులు  సన్మానించారు. ఆదివారం భద్రాచలం క్రాస్ రోడ్ లో గల  పార్టీ కార్యాలయంలో ఆయనను సన్మానించారు. హరి ప్రసాద్  ఏడు సార్లు ఐ టి సి ఎన్నికల్లో  గెలిచారు అన్నారు. ఓటమి  లేకుండా గెలవడం అభినందనీయమని తెలుగుదేశం నాయకులు కొనియాడారు. ఈసారి కూడా గెలిచి ఐ ఎన్ టి యు సి సత్తాను  నిరూపించారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో  తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు  సాంబయ్య , గుండాల ఎంపీటీసీ సంధాని, ఇల్లందుల అప్పారావు, ఇల్లందుల నరసింహులు,  తాటికొండ శ్రీనివాసాచారి తదితరులు పాల్గొన్నారు

Share it:

TELANGANA

Post A Comment: