CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

చిరుధాన్యాలు తినడం వలన ఆరోగ్యం సురక్షితం

Share it:

 


  గుండాల ఎంపీపీ ముక్తి సత్యం

 ఐసిడిఎస్ సి డి పి ఓ తార

 గుండాల అక్టోబర్ 18 (మన్యం మనుగడ) చిరుధాన్యాలు తినడం వలన ఆరోగ్యం సురక్షితంగా ఉంటుందని గుండాల ఎంపీపీ ముక్తి సత్యం , ఐ సి డి ఎస్ సి డి పి ఓ తార అన్నారు. సోమవారం రైతు వేదికలో చిరుధాన్యాలపై అవగాహన సదస్సును నిర్వహించారు. చిరుధాన్యాలు అయినా సజ్జలు, రాగులు , కొర్రలు తదితర చిరుధాన్యాలతో వంటలను తయారు చేసి ఐ సి డి ఎస్ టీచర్స్ మరియు సిబ్బంది కి అవగాహన కల్పించారు. పిల్లలకు, గర్భిణీలకు వీటిని పెట్టడం ద్వారా పౌష్టికాహారం అంది ఎటువంటి అనారోగ్య సమస్యలు తలెత్తవని వారు అన్నారు. త్వరలోనే అంగన్వాడీ కేంద్రాలకు ఇవి అందుతాయని వారు పేర్కొన్నారు. ప్రస్తుతం అవగాహన కోసం ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో గుండాల సర్పంచ్ సీతారాములు, ఐసిడిఎస్ సూపర్వైజర్ సాలమ్మ అంగన్వాడీ టీచర్స్ తదితరులు పాల్గొన్నారు

Share it:

Post A Comment: