మాన్యం టివి:ములకలపల్లి మండలం: గుట్టగూడెం గ్రామానికి చెందిన సడియం శివప్రసాద్ ఒక నెల క్రితం జరిగిన యాక్సిడెంట్ లో మృతి చెందారు.ఈలోకని విడచి వెళ్ళాడు,వారి కుటుంబానికి బాసటగా జరగబోయే దిశకర్మకు చిన్న నటి మిత్రులందరు కలిసి సర్పంచ్ సున్నం సుధాకర్ అద్వర్యం లో ఒక క్వింటా బియ్యం,కొంత ఆర్థికపరమైన సహయం చేశారు.ఈ విషయం తెలియపరచగానే స్పందించిన స్నేహితులందరకి కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ సున్నం.సుధాకర్, సున్నం.రాజు,శివ,రమేష్,మహేష్,రాంబాబు,నాగరాజు,వీరస్వామి తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: