CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

అనారోగ్యంతో మృతి చెందిన రూప నాగమణి కుటుంబాన్ని పరామర్శించిన తెరాస నాయకులు

Share it:

 


మన్యం టీవీ మంగపేట.

మంగపేట మండలం ఆఖినేపల్లి మల్లారం గ్రామానికి చెందిన తెరాస పార్టీ  గ్రామ కమిటీ అధ్యక్షులు రూప భద్రయ్య గారి భార్య  రూప నాగమణి (30)   అనారోగ్యంతో మృతి చెందగా వారి స్వగ్రామం లో మృతి దేహానికి పూలమాల వేసి నివాళులఅర్పించిన,తెరాస పార్టీ మండల అధ్యక్షులు కుడుముల లక్ష్మీ నారాయణ, జిల్లా నాయకులు వత్సవాయి  శ్రీధర్ వర్మ ,పి ఏ సి ఎస్ చైర్మన్ తోట రమేష్,మండల ఇంచార్జ్ తుమ్మ మల్లారెడ్డితదితరులు   రూప నాగమణి కుటుంబ సభ్యులను ఓదార్చి ఆమె పవిత్రమైన ఆత్మకు శాంతి చేకూరాలని  ఆ దేవున్ని మనస్ఫూర్తిగా కోరుకున్నారు .ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి గుండేటి రాజుయాదవ్, మండల నాయకులు, చిట్టిమల్ల సమ్మయ్య,మాలికంటి శంకర్,అన్ని గ్రామ కమిటీ అధ్యక్షులు,పార్టీ నాయకులు,మండల సోషల్ మీడియా ఇంచార్జ్ గుడివాడ శ్రీహరి , కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: