మన్యం టీవీ ఏటూరు నాగారం
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అడ పడుచులకు అందిస్తున్న బతుకమ్మల చీరల కార్యక్రమాన్ని సోమవారం ఏటూరు నాగారం తాసిల్దార్ కుసుమ రవీందర్ ఆద్వర్యం లో పలు రేషన్ దుకాణాలలో పంపిణి కార్యక్రమం నిర్వహించారు.ఈకార్యక్రమానికి ముఖ్య అతిధులుగా పలువురు ప్రజా ప్రతినిధులు రాజకీయ నాయకులు హాజరై పంపిణి చేశారు.
Post A Comment: