మన్యం టివి దుమ్ముగూడెం:
మండలంలో రామారావు పేట గ్రామంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో సోడే శ్రీనివాస్ రావు అధ్యక్షతన గ్రామ జనరల్ బాడీ సమావేశం జరిగింది సమావేశానికి ముఖ్య అతిథులుగా సిపిఎం పార్టీ మండల కార్యదర్శి కారం పుల్లయ్య పాల్గొని మాట్లాడుతూ రేపు అక్టోబర్ ఐదో తారీకు న జరిగే పోడు రైతు పొలికేక సడక్ బంద్ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఆయన ఈ సందర్భంలో పిలుపునిచ్చారు అదేవిధంగా , మన భూములపై హక్కులు సాధిద్దాం అని రేపు రాష్ట్ర వ్యాప్తంగా అక్టోబర్ 5న జరిగే రోడ్ల దిగ్బంధం కార్యక్రమం విజయవంతం చేయాలని పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని సాగు దారులపై పెట్టిన అక్రమ కేసును ఎత్తివేయాలని అలాగే నిర్బంధం ఆపాలని 2006 అటవి హక్కుల చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని రేపు జరిగే పోడు భూమి సాగుదారులు వేలాదిమంది కదలిరావాలని ఆయన ఈ సందర్భంలో పోడు సార్లు దారులకు గుర్తు చేశారు రేపు అఖిలపక్ష పార్టీలు ఆధ్వర్యంలో జరిగే సడక్ బంద్ కి ఆదివాసీ సంఘాలు ఆదివాసి ఉద్యోగ సంఘాలు కూడా మద్దతు తెలపాలని ఈ కార్యక్రమానికి వ్యవసాయ కార్మిక సంఘం సీనియర్ నాయకులు మర్మం చంద్రయ్య ,సిఐటియు మండల కన్వీనర్ చిలకమ్మా ,వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి యలమంచి వంశీకృష్ణ ,స్థానిక సర్పంచ్ సోయం పార్వతి, సోడే వీరస్వామి పోడియం ,కామయ్య సో డే బోజ్జి, వరస వీరస్వామి, వరస చిన్నారావు ,తోకల గోపాలరావు కారం సర్వేశ్వరరావు, రాంబాబు తదితరులు పాల్గొన్నారు
Post A Comment: