మన్యం టీవీ వెబ్ డెస్క్: ఖమ్మం జిల్లా అడిషనల్ కలెక్టర్ స్నేహలత ప్రభుత్వ ఆస్పత్రిలో ఆడబిడ్డకు జన్మనిచ్చారు. శుక్రవారం పురిటి నొప్పులతో సామాన్య మహిళగా ఆస్పత్రికి వచ్చి టెస్టులు చేయించుకున్నారు.అనంతరం వైద్యులు ఆపరేషన్ చేసి , డెలివరీ చేశారు.సర్కారు దవాఖానాలో డెలివరీ చేయించుకుని,అందరికీ ఆదర్శంగా నిలిచారని,నెటిజన్లు ఆమెను ప్రశంసిస్తున్నారు.దీని వల్ల ప్రజలకు ప్రభుత్వ ఆస్పత్రులపై నమ్మకం పెరుగుతుందని చెబుతున్నారు.
Navigation
Post A Comment: