మన్యం టీవీ, అశ్వాపురం:రేపు ఉదయం 8.30 గం.లకు ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అశ్వాపురం మండలం అమ్మగారిపల్లి కి రానున్నారు. అమ్మగారిపల్లి గ్రామానికి చెందిన కోటి రెడ్డి కుమార్తె అన్నప్రాసన కార్యక్రమం కు పొంగులేటి హాజరై చిన్నారినీ ఆశీర్వదిస్తారు. అనంతరం పెద్దమ్మ తల్లి వద్ద శుభ కార్యానికి వెళ్తారు.
Post A Comment: