మాన్యం టివి/ప్రతినిధి:ములకలపల్లి మండలం:మండలం లోని సీతయ్య గూడెం గ్రామ పంచాయితీలో బతుకమ్మ సంబరాల్లో భాగంగా ముఖ్యఅతిథిగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిషత్ చైర్మన్ కోరం కనకయ్య పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు మోరంపూడి అప్పారావు,సీతయ్య గూడెం సర్పంచ్ కారం సుదీర్,దమ్మపేట జడ్పిటిసి పైడి వెంకటేశ్వర్లు,మాదారం సర్పంచ్ వాడే నాగరాజు,సొసైటీ డైరెక్టర్ అనుముల సత్యనారాయణ,మండల మైనార్టీ అధ్యక్షుడు సర్దార్,మండల యూత్ లీడర్ తాటి ప్రవీణ్,జగన్నాధపురం ఎంపీటీసీ సున్నం సునీత,సీతయ్య గూడెం ఉపసర్పంచ్ సరిత,గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: