CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

పోడు గర్జన సభ ముఖ్య అతిథిగా సీతక్క కు ఆహ్వానం

Share it:

 


మన్యం మీడియా డెస్క్:: భూపాలపల్లి జిల్లా లోని కాటారం మండల కేంద్రంలో అక్టోబర్ 9న జరగబోయే ఆదివాసీ గిరిజనుల పోడు భూమి సమస్యల, పోడు గర్జన సభకు ముఖ్యఅతిథిగా ములుగు ఎమ్మెల్యే-ధనసరి సీతక్క(అనసూయ) ను ఆహ్వానించిన ఆదివాసీ సంఘాల ఐక్యవేదిక జేఏసీ భూపాలపల్లి జిల్లా కన్వీనర్, మహాదేవపూర్ మండల మాజీ ఎంపీపీ-గుర్సింగ్ బాపు, కాంగ్రెస్ పార్టీ మహాదేవపూర్ మండల ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి-కొండగొర్ల సంతోష్.

Share it:

Post A Comment: