మన్యం టీవీ మంగపేట.
మంగపేట మండలంలో స్థానిక పాత్రికేయ మిత్రుడు వడ్లకొండ శ్రీనివాస్ మాతృ మూర్తి వడ్లకొండ బారతమ్మ సంవత్సరికానికి హాజరై చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన తెరాస మండల పార్టీ అధ్యక్షులు కుడుముల లక్ష్మీ నారాయణ, ప్రధాన కార్యదర్శి గుండేటి రాజుయాదవ్, రైతు బంధు జిల్లా సబ్యులు పచ్చ శేషగిరిరావు, జిల్లా నాయకులు వత్సవాయి శ్రీధర్ వర్మ, పి ఏ సి ఎస్ డైరెక్టర్లు సిద్దంశెట్టి లక్ష్మణ్రావు,నర్రా శ్రీధర్,సింగరిబోయిన నర్సయ్య,ఏటూరునాగారం మండల అధ్యక్షులు గడదాసు సునీల్, మంగపేట మండల ఇంచార్జ్ తుమ్మ మల్లారెడ్డి,మండల నాయకులు పోలిన హరిబాబు, కుంట ఏడుకొండలు,కోడం సత్యనారాయణ, కటికనేని దివాకర్, మండవ రామకృష్ణ, మంగపేట గ్రామ కమిటీ అధ్యక్షులు నూనె లింగయ్య, కమలాపురం గ్రామ కమిటీ అధ్యక్షులు తుక్కని శ్రీనివాస్, మండల యూత్ నాయకులు కన్నా సంపత్,ముగల రమేష్,చంద్రబాబు, లింగచారి,, మండల సోషల్ మీడియా ఇంచార్జ్ గుడివాడ శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: