మన్యం టీవీ వాజేడు. ములుగు జిల్లా వాజేడు మండల కేంద్రంలో తెలంగాణ ప్రభుత్వం దసరా పండుగ సందర్భంగా 18 సంవత్సరాలు నిండిన ఆడబిడ్డలకు బతుకమ్మ చీరలు జడ్పీ టి సి.తల్లడి పుష్పాలత .ఎంపిపి.శారద పంపిణీ చేసేరు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ. రాజుకుమార్ .ఎం పి డి ఓ . చంద్రశేఖర్ . ఎం పి ఓ . ఉప సర్పంచ్ . కో ఆప్షన్ సభ్యులు .వి ఆర్ ఓ, వీఆర్ఏ, అంగన్వాడీ టీచర్ పాల్గొన్నారు.
Navigation
Post A Comment: