మన్యం టీవీ, అశ్వాపురం:గోదావరి ముంపు ప్రాంతమైన అమెర్దా గ్రామపంచాయితీలో గోదావరి ముంపుకు గురైన పంటపొలాలను పరిశీలించిన ఎంపీపీ ముత్తినేని సుజాత, వ్యవసాయ శాఖ ఏవో సాయి సంతోష్ కుమార్.ఈ సందర్భంగా దాదాపు 18 మందికి సంబదించిన 40 యకరాల పంటపొలాలు పూర్తిగా ముంపుకు గురైనవని అగ్రికల్చర్ ఏవో సంతనకుమార్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ కంచుగట్ల వీరభద్రం, ఏఈఓ భువనేశ్వరి,తెరాస మండల యువజన నాయకులు వలబోజు మురళీకృష్ణ,రైతులు తదితరులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: