👉మాదిగ జేఏసి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులుసిద్దెల.తిరుమలరావు
మన్యం టీవి, మణుగూరు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండల కేంద్రం మాదిగ జేఏసి పినపాక అసెంబ్లీ ప్రధాన కార్యదర్శిగా తో గూడెం గ్రామానికి చెందిన గోవింద శ్రీను ని నియమిస్తూ నియామక పత్రం అందజేస్తున్న మాదిగ జేఏసి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు సిద్దెల.తిరుమలరావు మాట్లాడుతూ మాదిగ జేఏసి వ్యవస్థాపకులు ఎస్సీ కార్పొరేషన్ రాష్ట్ర మాజీ చైర్మన్ డాక్టర్ పిడమర్తి రవి గారు రాష్ట్ర కన్వీనర్ కోడారి.వినాయకరావు గారు ఆదేశాల మేరకు సంగం బలోపేతం కోసం కృషి చేయాలని ఎస్సీ వర్గీకరణ 12 శాతం రిజర్వేషన్లు డిమాండ్ చేస్తూ ఈనెలాఖరులో జరగబోయే జిల్లా స్థాయి సమావేశానికి అన్ని నియోజకవర్గ మండల నాయకులు అందరూ భారీగా తరలిరావాలని పిలుపు ఇచ్చిన మాదిగ జేఏసి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు సిద్దెల తిరుమలరావు నాపై నమ్మకంతో నాకు బాధ్యతలు అప్పగించిన డాక్టర్ పిడమర్తి గారికి రాష్ట్ర కన్వీనర్ కోడారి.వినాయక రావు గారికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు సిద్దెల తిరుమలరావు కు కృతజ్ఞతలు తెలియజేశారు
Post A Comment: