మన్యం టీవీ, అశ్వాపురం:
ఈరోజు ప్రభుత్వ విప్ పినపాక శాసనసభ్యులు రేగ కాంతారావు ఆదేశాల మేరకు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పుట్టినరోజు సందర్భంగా అశ్వాపురం మండలం సీతారామపురం గ్రామంలో గల వృద్దా శ్రమంలో తెరాస మండల బిసి సెల్ అధ్యక్షులు బొబ్బాల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో స్థానిక టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు కోడి అమరేందర్ చెతుల మీదుగా కేక్ కట్ చేయడం జరిగింది.ఈ సందర్భంగా వృద్దులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయటం జరిగింది.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ కొల్లు మల్లారెడ్డి,తెరాస మండల ప్రధాన కార్యదర్శి మర్రి మల్లారెడ్డి , వైస్ ఎంపీపీ కంచు గట్ల వీరభద్రం ,ఎంపీటీసీల సంఘం జిల్లా మండల అధ్యక్షులు ఎస్ కే ఖదీర్,కమటం నరేష్, ఎస్ టి సెల్ అధ్యక్షులు కొర్ష దుర్గారావ్,మండల ప్రచార కార్యదర్శి పొడియం అనిల్ కుమార్,కార్యదర్శి ఖణీష్,వార్డ్ మెంబర్,సవలం అనిల్ కుమార్,దేపంగి వెంకటరమణ జేఏసీ నాయకులు, గొల్లగూడెం సర్పంచ్ పొడియం సుజాత, తుమ్మలచెరువు సర్పంచ్ బండ్ల సంధ్య, మండల నాయకులు జనార్దన్, బొల్లినేని గణేష్,లంకెల రమేష్, ఈసంపల్లి పున్నారావు, హుస్సేన్,కృష్ణ,కాంతయ్య, నాయకులు దొంతసరపు విజయ్, తెరాసా పార్టీ సోషల్ మీడియా ప్రధాన కార్యదర్శి లోహిత్, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: