CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

వలస నిరోధక చట్టం రూపొందించాలని కోరుతూ పాదయాత్ర ప్రారంభం...

Share it:

 




మన్యం టివి దుమ్ముగూడెం:

వలస నిరోధక చట్టం రూపొందించాలని కోరుతూ మండలంలోని రామచంద్ర పురం గ్రామం నుంచి జి ఎస్ పి నాయకులు ఆధ్వర్యంలో పాదయాత్ర ప్రారంభించారు ఈ కార్యక్రమానికి అధ్యక్షులు పాయం సత్యనారాయణ మాట్లాడుతూ ఏజెన్సీస్ రాజకీయ పార్టీల వల్ల వందల ఏళ్లుగా పోగొట్టిన 60 :/: అటవీ భూములను 2/70 చట్టం పేరుతో గిరిజనుల భూములు కట్టబెట్టిన రాజకీయ పార్టీలను నమ్మవద్దని గిరిజనులను మోసం చేస్తున్నారని మండల కేంద్రంలో సమాధుల దెబ్బలు కూడా ఇటువంటి నల్ల చట్టాల ద్వారా వారు వలస గిరిజనులకు హక్కులు కల్పిస్తున్నారని   దట్టమైన అడవి కూడా వలస రైతులు దోచుకుంటున్నారని  ఏజెన్సీలో రాజకీయ పార్టీలే కారణమని అన్నారు .జి ఎస్ పి కన్వీనర్ వీరయ్య మాట్లాడుతూ దున్నేవాడిదే భూమి అనే పార్టీ నమ్మవద్దని గిరిజనులు మోసపోయారని వందల ఏళ్లుగా గిరిజనులు పోడు భూములను మభ్య పెడుతున్నారని సొంత భూములు లో నే కూలీలు గా మారిపోయిన చరిత్ర ఇక్కడే ఈ ప్రధాన పార్టీలు వల్లే అవుతుందని అన్నారు. చట్టంలోనే పాల్వంచ డివిజన్ ఇల్లందు డివిజన్లో గిరిజనేతరులు బంజారాలు పెద్దమొత్తంలో అడవుల నరికివేత వలన గిరిజనేతరులకు పట్టా కోసం పార్టీలు డిమాండ్ చేయడం గిరిజన మోసం చేయడం అని అన్నారు ఈ కార్యక్రమంలో సన్యాసి, కారం కనకమ్మ ,కారం జయ ,సొందే భద్రమ్మ తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: