మన్యం టీవీ, బూర్గంపాడు:తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రతి పేదింటి ఆడబిడ్డకు పెళ్లి కానుకగా ఇస్తునటువంటి కళ్యాణలక్ష్మి,షాదిముబారక్ చెక్కులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు ఆదేశానుసారం ఈరోజు
బూర్గంపహాడ్ మండలం పరిధిలోని మొరంపల్లి బంజర్, బూర్గంపహాడ్,నాగినేనిప్రోలు రెడ్డిపాలెం,సారపాక,పినపాక పట్టినగర్,నకిరిపేట గ్రామ పంచాయతీల పరిధిలలోని 39 మంది లబ్దిదారులకు 39,04,524/- రూపాయల విలువగల కళ్యాణలక్ష్మి,షాదీముభారక్ చెక్కులను అయా గ్రామ పంచాయితీలకి వెళ్ళి లబ్దిదారులకు అందజేసిన బూర్గంపహాడ్ జడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత ,మార్కెట్ కమిటీ చైర్మన్ పోడియం ముత్యాలమ్మ , పి ఎ సి ఎస్ చైర్మన్ బిక్కసాని శ్రీనివాసరావు ,టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు గోపిరెడ్డి రమణ రెడ్డి ,టిఆర్ఎస్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ జలగం జగదీష్.
ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచులు భూక్య శ్రావణి,సిరిపురపు స్వప్న,భూక్య దివ్యశ్రీ,మాజీ జడ్పీటీసీ భూపల్లి నరసింహ రావు, పిఎసిఎస్ వైస్ చైర్మన్ ఆవుల నాగిరెడ్డి,స్థానిక ఉపసర్పంచ్ లు కైపు లక్ష్మీనారాయణ రెడ్డి, యడమకంటి ఝాన్సీలక్ష్మీ,స్థానిక సొసైటీ డైరెక్టర్లు బొల్లు రవి,స్థానిక టిఆర్ఎస్ గ్రామ కమిటీ అధ్యక్షులు గోనెల నాని,కైపు ఖగేందర్ రెడ్డి,కాటం వెంకట్రామిరెడ్డి,టిఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి జక్కం సుబ్రమణ్యం,మండల టిఆర్ఎస్ నాయకులు మేడం లక్ష్మీనారాయణ రెడ్డి,స్థానిక వార్డుసభ్యులు మేడగం శ్రీనివాస రెడ్డి,ఎం.వెంకటేశ్వర రెడ్డి,స్థానిక టిఆర్ఎస్ పార్టీ నాయకులు కురుకుంట్ల చిన్నపరెడ్డి,కైపు సుబ్బిరామిరెడ్డి,పేరం రామకొండా రెడ్డి,తోకల సతీష్,బాసిబోయిన గంగరాజు,పాలం లక్ష్మీరెడ్డి,తిరపతి ఏసుబ్,తుపాకుల రవి, బెజ్జంకి కనకా చారి, ఆర్ ఐ లు శంకర్,స్థానిక పంచాయతీ సెక్రటరీలు మరియు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: