చండ్రుగొండ మన్యం టీవీ ప్రతినిధి: ఈద్ మిలాద్ ఉన్ నబీ పండగ పర్వదినాన్ని ముస్లిం మత పెద్దలు పార్లమెంట్ సభ్యులు నామా నాగేశ్వరరావు గారిని మర్యాదపూర్వకంగా కలిశారు... ఈ సందర్భంగా నా నామా నాగేశ్వరరావు గారు మాట్లాడుతూ.. మహమ్మద్ ప్రవక్త ఆచరణలో చూపిన విధంగా నిరాడంబర జీవితం గడుపుతూ అందరితో సమానంగా ప్రేమగా వ్యవహరించాలని, క్రమశిక్షణ దాతృత్వం, సక్రమ మార్గంలో నడుచుకుంటూ సమాజానికి సేవ చేసే విధంగా ఉండాలని అన్నారు... ఈ కార్యక్రమంలో , భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జడ్పి కోఆప్షన్ సభ్యులు, సయ్యద్ రసూల్, ఖమ్మం జిల్లా జడ్పీ కోఆప్షన్ సభ్యులు ఇస్మాయిల్,మహిళా నాయకురాలు స్వర్ణకుమారి, మత పెద్దలు ,తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: