సమ్మక్క- సారలమ్మ దేవతలు వెలసిన వెంకటాపురం మండలం చిరుత పల్లి, గ్రామంలో గల ఆనవాళ్లుగా వెలచినందుకు కోయ పెద్ద మనసులు మరియు పే రంటాల సభ ...28-10-2021 న(గురువారం) న నిర్వహించబడును ఈ
ఆదివాసి, సంస్కృతి సాంప్రదాయాలు గట్టు,గోత్రాలు, ఆచారాలు వ్యవహారాలు, కట్టుబాట్లు ,ఆదివాసిల ( గోండ్వానా) మూలాలు, పకృతి ఆరాధ్యదైవాలు గా పూర్తిగా అంతరించిపోయే ప్రమాదం లేకపోలేదు ఈ క్రమంలో సంస్కృతి ,సాంప్రదాయాలు పూర్వకాలంలో ఉన్నటువంటి సంస్కృతి సాంప్రదాయాలు ఆచారాలు పునర్నిర్మాణం చేయాలి ఏర్పాటు జరగుతున్న గొప్ప ప్రయత్నం లో పెద్ద మనసులు మరియు పేరంటాల సభ నిర్వహణ లో భాగంగా ఆసియా లోనే అతి పెద్ద జాతర గా పరిగణించ బడిన సమ్మక్క సారలమ్మ జాతర గురించి సమ్మక్క తల్లి చిరుత పల్లి లో వెలసిన ఆనవాళ్లు గా భావించి తెలుసుకోవడం కోసం ఈ నెల 28 న కోయ పెద్ద మనసులు మరియు పేరంటాల సభ శ్రీ సమ్మక్క సారలమ్మ గుడి ప్రాంగణం లో చిరుత పల్లి లో జరుగును కావున ఈ యొక్క కార్యక్రమానికి ఆదివాసి గ్రామ పెద్దలు మరియు పేరంటాలు, అన్ని శాఖల్లో లో పని చేయుచున్న ఉద్యోగులు, ప్రజా ప్రతినిధులు యువతి,యువకులు,మేధావుlలు,అన్ని సంఘాల నాయకులు అందరూ హాజరయ్యి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చెయ్యాలని సమ్మక్క- సారలమ్మ దేవతల కమిటీ చిరుత పల్లి, గ్రామ వాస్తవ్యులు తెలియజేశారు.
Post A Comment: