మన్యం టీవీ మంగపేట.
శనివారం మంగపేట మండలంలో బోర్ నర్సాపురం గ్రామంలో నూతన వధువు వరులు, జక్కం పావని,విజేయ్ బాబా లా వివాహ వేడుకకు హాజరై నూతన వధువు వరులను ఆశీర్వదించినా తెరాస మండల పార్టీ అధ్యక్షులు కుడుముల లక్ష్మీ నారాయణ, పి ఏ సి ఎస్ డైరెక్టర్ నర్రా శ్రీధర్,మండల నాయకులు చిట్టిమల్ల సమ్మయ్య, యర్రంశెట్టి రామకృష్ణ ఈ కార్యక్రమంలో బుచ్ఛంపేట గ్రామ కమిటీ అధ్యక్షులు బూర్గుల వెంకట మల్లు,మండల సోషల్ మీడియా ఇంఛార్జ్ గుడివాడ శ్రీహరి,మండల యూత్ ఉపాధ్యక్షులు సుంకోజు ప్రశాంత్,జక్కం రవి,తదితరులు పాల్గొన్నారు,
Post A Comment: