CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

వృద్దాశ్రమం లో పండ్లు పంపిణీ చేసిన భాజపా నాయకులు తాటి కృష్ణ

Share it:

 


మన్యం టీవీ మంగపేట.

భారత ప్రధాని గౌరవ శ్రీ నరేంద్రమోదీ జన్మదిన వేడుకలు సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్7 వరకు నిర్వహించు కార్యక్రమం సేవా సమర్పణ అభియాన్ లోభాగంగా మండల ప్రధాన కార్యదర్శి లోడే శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమ జిల్లా సహా ఇంచార్జి మైనార్టీ మోర్చా జిల్లా అధ్యక్షులు మహ్మద్ పాషా గారి సమక్షంలో ములుగు జిల్లా మంగపేట మండల కేంద్రం లోని కస్తూరి బాయి వృద్ధ ఆశ్రమం లో ఈకార్యక్రమానికి బిజెపి గిరిజన మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి తాటి కృష్ణ ముఖ్యఅతిథిలుగా హాజరై వృద్ధులకు పాలు పండ్లు స్వీట్స్ పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు అల్లే జనార్దన్, దళిత మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి గద్దల రఘు, మైనార్టీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి సయ్యద్ నాగుల్ మీరా, దళిత మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు జాడి రాంబాబు, ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు ముత్తెబోయిన నరసింహారావు, కిసాన్ మోర్చా జిల్లా కార్యవర్గ సభ్యులు దంతలపల్లి నరేందర్,యువ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి బొంబోతుల మురళి, మండల ఉపాధ్యక్షుడు చీకట్ల యాకస్వామి, కోరేం నారాయణ,మండల నాయకులు చిన్నపెళ్లి సమ్మయ్య,మండల కోశాధికారి గాదె శ్రీనివాస మండల ఉపాధ్యక్షులు అబ్బరబోయిన లక్ష్మణ్,భూక్య రతన్ సింగ్,దళిత మోర్చా మండల అధ్యక్షుడు దుర్గం నర్సింహారావు,బంటు విశ్వనాధం, మంగయ్య ,గిరిజన మోర్చా మండల ఉపాధ్యక్షుడు లోడిగే మధుకర్, వేల్పుల తిరుపతయ్య, పట్నాల కుమార్,ఈక సురేష్ తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: