CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

మురళి,కోటి సమ్మక్క కుటుంబాలను పరామర్శించిన బీజేపీ నాయకులు

Share it:

 


మన్యం టీవీ మంగపేట.

 మంగపేట మండలం తిమ్మంపేట గ్రామానికి చెందిన మండల మురళి, కోటి సమ్మక్క ఇటీవల అనారోగ్యంతో మరణించగా బీజేపీ మంగపేట మండల అధ్యక్షులు ఎర్రంగాని వీరన్ కుమార్ ఆధ్వర్యంలో వారి కుటుంబాన్ని పరామర్శించి మురళి గారి కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పించిన బిజెపి గిరిజన మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి తాటి కృష్ణ ఈ కార్యక్రమంలో మైనార్టీ మోర్చా జిల్లా అధ్యక్షులు మహ్మద్ యాకూబ్ పాషా మైనార్టీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి సయ్యద్ నాగుల్ మీరా, దళిత మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు జాడి రాంబాబు,ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు ముత్తెబోయిన నరసింహారావు, కిసాన్ మోర్చా జిల్లా కార్యవర్గ సభ్యులు దంతలపల్లి నరేందర్,యువ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి బొంబోతుల మురళి,మండల ప్రధాన కార్యదర్శి లోడే శ్రీనివాస్,మండల ఉపాధ్యక్షుడు చీకట్ల యాకస్వామి, కోరేం నారాయణ, మండల నాయకులు చిన్నపెళ్లి సమ్మయ్య, మండల కోశాధికారి గాదె శ్రీనివాస్, మండల ఉపాధ్యక్షులు అబ్బరబోయిన లక్ష్మణ్,భూక్య రతన్ సింగ్,దళిత మోర్చా మండల అధ్యక్షుడు దుర్గం నర్సింహారావు, బంటు విశ్వనాధం, మంగయ్య, గిరిజన మోర్చా మండల ఉపాధ్యక్షుడు లోడిగే మధుకర్, గుండు నాగయ్య,నర్సయ్య,గడ్డం పరమేష్, గడ్డం ఉప్పలయ్య,వేల్పుల తిరుపతయ్య, పట్నాల కుమార్, ఈక సురేష్ తదితరులు పాల్గొన్నారు

Share it:

Post A Comment: