CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

తెరాస పార్టీ మండల మహిళా కమిటీని అధికారికంగా ప్రకటించిన ములుగు జడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్

Share it:

 


మన్యం టీవీ మంగపేట.

 మంగపేట మండలంలోని తెరాస మహిళ మండల కమిటీని అధికారికంగా నేడు ములుగు జిల్లా జడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్ ప్రకటించారు.మండల అధ్యక్షురాలుగా కమలాపురం గ్రామానికి చెందిన గోస్కుల లక్ష్మీ ,మండల ప్రధాన కార్యదర్శిరాలుగా కొత్త మల్లూర్ గ్రామానికి చెందిన గుమ్మల కృష్ణవేణి తో పాటు పూర్తి కమిటీని గురువారం ములుగు జడ్పీ చైర్మన్, టిఆర్ఎస్ పార్టీ ములుగు నియోజక వర్గ ఇంచార్జీ కుసుమ జగదీష్ ప్రకటించారు.

కమిటీ వివరాలు: ఉపాధ్యక్షురాలు గా దేవనపల్లి అనురాధ, పంపన పార్వతి, కొమరంఈశ్వరమ్మ, ముళ్ళకంటసునీత, దామెరలింగమ్మ, జాడీమమత,కొమరంఅరుణ, సంయుక్త కార్యదర్శిరాలు గా రవిమల, వాసంధనలక్ష్మి, పున్నంనాగమణి, గుంటకలక్ష్మి,

ప్రచారకార్యదర్శిని గా బాలినవెంకటనరసమ్మ,

కో శాఖాధికారిని గా పున్నేబోయినవిజయ,

కార్యవర్గ సభ్యులుగా

మస్కుసుగుణ, తడికలనిర్మల, పొన్నెంరమాదేవి, సడిగోట్టురమాదేవి ని అధికారికంగా నియమించడం జరిగింది.

Share it:

Post A Comment: