CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

టిఆర్ఎస్ పార్టీ యువజన నాయకులు బోయిళ్ళ.రాజు ని పరామర్శించిన జడ్పీటీసీ పొశం.నర్సింహారావు,టిఆర్ఎస్ నాయకులు

Share it:

 



మన్యం టీవీ మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలం, రామానుజవరం గ్రామ పంచాయతీ లోని, కొండాయిగూడెం గ్రామం కి చెందిన టిఆర్ఎస్ పార్టీ యువజన నాయకులు బోయిళ్ళ.రాజు కి ప్రమాదవశాత్తు భుజానికి గాయం కావడంతో విషయం తెలుసుకున్న మణుగూరు జడ్పీటీసీ పొశం. నరసింహారావు,టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు ముత్యం బాబు మంగళవారం వారి ఇంటికి వెళ్లి వారిని పరామర్శించడం జరిగింది.ఈ కార్యక్రమంలో సొసైటీ డైరెక్టర్ మామిడిపల్లి.సీతారాములు, గ్రామ అధ్యక్షుడు.బొగ్గుల నాని, యువజన నాయకులు ఎల్లం దాసరి సతీష్ తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: