గుండాల అక్టోబర్ అక్టోబర్ 5 (మన్యం మనుగడ) అఖిలపక్ష నాయకులు మంగళవారం తలపెట్టిన సడక్ బంద్ కు పోలీసు మండల కేంద్రంలో పటిష్ఠ భద్రత చేపట్టారు. గుండాల సీఐ శ్రీనివాస్, ఎస్ ఐ సురేష్ లు ఉదయం నుండే మండల కేంద్రంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ సిబ్బంది తో పకడ్బందీ భద్రతా ఏర్పాట్లను చేశారు ర్యాలీ, ధర్నా జరిగే ప్రదేశం తో పాటు మండల కేంద్రంలోని ప్రధాన కూడలి వద్ద పోలీసు సిబ్బందితో భద్రతను ఏర్పాటు చేశారు. సడక్ బంద్ ధర్నా ముగిసేంత వరకు మండల కేంద్రం పోలీస్ వలయం లోనే ఉంది
Post A Comment: