న్యం టివి, అశ్వాపురం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం మల్లలమడుగు పంచాయతీ లొ ని చింతకుంట గ్రామంలో నిరుపేదలకు నెల్లిపాక బంజర గ్రామ వాసి స్వచంద సేవా సంస్థ డైరెక్టర్ వై వి కృష్ణారావు సహకారంతో మహిళా సంఘం జిల్లా నాయకులు ఆదిలక్ష్మి ఆధ్వర్యంలో బియ్యం నిత్యావసర వస్తువులు మాస్క్ లు పంపిణీ చేశారు ఈకార్యక్రమంలో గ్రామ పెద్దలు గుప్పెనబద్రయ్య. వాసంతి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
Post A Comment: