CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

చెరువులో చేపపిల్లలను వదిలిన పినపాక మండల ఎంపిపి గుమ్మడి గాంధీ

Share it:



మన్యం మనుగడ, పినపాక:


 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం అమరారం గ్రామ పంచాయతీలోని కొత్తూరు గ్రామంలోని చెరువులో సమీకృత మత్స్య అభివృద్ధి పథకం ద్వారా  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేస్తున్న చేపపిల్లలను  పినపాక మండలం ఎంపీపీ గుమ్మడి గాంధీ చెరువులో వదిలారు.


 ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ పొనుగోటి భద్రయ్య, పినపాక మండలం సొసైటీ చైర్మన్ ముదునూరి డాక్టర్ రవి శేఖర్ వర్మ, మండల సర్పంచ్ ల సంఘం మండల అధ్యక్షులు మొగిలిపల్లి నరసింహారావు, ఎంపీటీసీ కాయం శేఖర్, టిఆర్ఎస్ పార్టీ మండల నాయకులు వార నరసింహారావు, మత్స్యశాఖ ఫీల్డ్ అసిస్టెంట్ పాయం రాంబాబు, గంగ రాజు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: