మన్యం టీవీ : ఇల్లందు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండల పరిధిలోని సుదిమల్ల గ్రామ పంచాయితీ మసీద్ దగ్గరిలోని ఈసం సింగమ్మ పట్టా నెంబర్ 445/ఆ నాలుగు ఎకరాల చేతికి వచ్చిన పత్తి పంటను గుర్తుతెలియని వ్యక్తులు చేను మొత్తం అర్ధరాత్రి ధ్వంసం చేశారు. నోటి కాడికి వచ్చిన పంటను ధ్వంసం చేయడం చాలా బాధగా ఉందని ఈసం సింగమ్మ భర్త ముత్తయ్య కన్నీరు పెడుతూ నాకు తగిన న్యాయం చేయాలని అధికారులను కోరడం జరిగింది.
Post A Comment: