మన్యం టీవీ, అశ్వాపురం:తెలంగాణ భవన్లో జరగనున్న టిఆర్ఎస్ పార్టీ మీటింగ్ హాజరైన అశ్వాపురం జడ్పిటిసి సూది రెడ్డి సులక్షణ, మండల రైతు సమన్వయ కమిటీ అధ్యక్షుడు గజ్జల లక్ష్మారెడ్డి , నెల్లిపాక పిఎసిఎస్ చైర్మన్ మధుసూదన్ రెడ్డి, వెన్న అశోక్, టిఆర్ఎస్ నాయకులు, భవాని శంకర్, జాలే రామకృష్ణారెడ్డి, సూది రెడ్డి గోపాలకృష్ణా రెడ్డి తదితరులు హాజరయ్యారు.
Post A Comment: