మన్యం టివి దుమ్ముగూడెం:
మండలంలో కె లక్ష్మీపురం గ్రామానికి చెందిన నిండు గర్భిణీ దాసుపల్లి సునీత కి అత్యవసరం గా బి పాజిటివ్ బ్లడ్ ఆపరేషన్ నిమ్మితం బ్లడ్ కావాలి అని అడగానే స్పందించాన దుమ్ముగూడెం యువజన కాంగ్రెస్ నాయకులు కనుబుద్ది దేవా సుమారు తెల్లవారు జామున 2 గంటలకు కె లక్ష్మీపురం నుండి భద్రాచలం వెళ్లి నిఖిత హాస్పిటల్ లో ఉన్నటువంటి దాసుపల్లి సునీత కి బ్లడ్ ఇచ్చి ఆపరేషన్ కి సహకరించన దేవా కు వారి కుటుంబ సభ్యులు కృతజ్ఞత లు తెలియచేసారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ యూత్ నాయకుడు దేవా మాట్లాడుతూ అవసర ఐన వారికి రక్త దాతలు ముందుకు వచ్చి రక్తం ఇవ్వాలని కోరారు
Post A Comment: