మన్యం టీవీ మంగపేట.
మంగపేట మండలసోషల్ మీడియా ఇన్ ఛార్జ్ గా నియమించిన సందర్బంగా గుడివాడ శ్రీ హరి ఆనందం వ్యక్తం చేసారు.
తన పైన నమ్మకం ఉంచి మండల సోషల్ మీడియా ఇంచార్జిగా ప్రకటించిన నేపద్యంలో జడ్పీ ఛైర్మన్ కుసుమ జగదీష్,మండల పార్టీ అధ్యక్షులు కుడుముల లక్ష్మీ నారాయణ,వత్సవాయి శ్రీధర్ వర్మ,పి ఏ సి ఎస్ చైర్మన్ తోట రమేష్, మండల ప్రధాన కార్యదర్శి రాజుయాదవ్, మండల ముఖ్య నాయకులకు గుడివాడ శ్రీహరి ఈసందర్బంగా కృతజ్ఞతలు తెలిపారు.
Post A Comment: