మన్యం టీవీ భుర్గంపాడు:
హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రివర్యులు కేటీఆర్ అధ్యక్షతన జరిగే సమావేశానికి హాజరైన సందర్భంగా, తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి వర్యులు సబితా ఇంద్రారెడ్డి ని మర్యాద పూర్వకంగా కలిసిన బూర్గంపహాడ్ జడ్పీటీసీ కామిరెడ్డి.శ్రీలత,మార్కెట్ కమిటీ చైర్మన్ పోడియం ముత్యాలమ్మ,పీఏసీఎస్ చైర్మన్ బిక్కసాని.శ్రీనివాసరావు,టిఆర్ఎస్ మండల అధ్యక్షులు గోపిరెడ్డి.రమణ రెడ్డి,టిఆర్ఎస్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ జలగం.జగదీష్,టిఆర్ఎస్ మండల నాయకులు కామిరెడ్డి రామకొండా రెడ్డి,తెలంగాణ ఉద్యమకారులు పోడియం నరేందర్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: