CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

అడవిని నరుకుతున్న వ్యక్తులపై కేసు నమోదు. 🔥పోడు నరికితే కఠిన చర్యలు:ఏడూళ్ల బయ్యారం అటవి క్షేత్ర అధికారి తేజస్వి

Share it:

 


మన్యం మనుగడ, పినపాక:


 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం లోని మల్లారం బీటు పరిధిలో అడవిని నరుకుతున్న కొందరు వ్యక్తుల పై ఫారెస్టు అధికారులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే మల్లారం బీటు పరిధిలో అడవిని నడుపుతున్నారని సమాచారం తెలుసుకున్న అటవీశాఖ సిబ్బంది అక్కడికి వెళ్లి వారిని పట్టుకోవడం జరిగింది. అటవీ సంరక్షణ చట్టం 1967,1980 ల ప్రకారం అడవిని నరికి తున్నఐదుగురు వ్యక్తుల పై కేసు నమోదు చేయడం జరిగిందని, కొట్టుకు తరలిస్తామని, ఏడూళ్ల బయ్యారం అటవి క్షేత్ర అధికారి తేజస్వి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ అరుణ, బీట్ అధికారులు పాల్గొన్నారు

Share it:

Post A Comment: